విజయవాడ : విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీని వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, జోగి రమేష్ లు పరిశీలించారు. ఎమ్మెల్యే బోండా అనుచరులే కాలేజీ స్థలాన్ని కబ్జా చేశారని, ఎమ్మెల్యే బోండా, అతని అనచరుపై వెంటనే విచారణ జరపాలన్నారు. బోండా బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వారు తెలిపారు.