ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ స్మృతి వనo పై రాజకీయ దాడి హేయం: వైసీపీ నేత బలసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 03:12 PM

విజయవాడలో వైయస్సార్ పార్టీ హయంలో నిర్మించిన అంబేద్కర్ స్మృతివనంలో గత రాత్రి టిడిపి మూకలు మాజీ సీఎం జగన్ పేరును తొలగించటం రాజకీయ కక్ష సాధింపు అని ప్రతిపాడు వైసిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాజ్యాంగ రూపశిల్పి పై దాడి చేయడం హేయమైన చర్యని వ్యాఖ్యానించారు. అధికారుల సమక్షంలోనే ఉన్మాద చర్యకు దిగటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. భావితరాలకు సమాధానం చెప్పాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com