ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో 40 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 10:35 AM

గాజాపై ఇజ్రాయెల్ సైన్యం సోమవారం మరోసారి వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 40 మంది మరణించారు. మరో 60 మందికి పైగా పాలస్తీనీయులు తీవ్రంగా గాయపడ్డారు. గాజాలోని అల్-మవాసి క్యాంపుపై ఇజ్రాయెల్ సైన్యం దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఈ దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com