ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాన రహదారిలోని చెత్త కుప్పలను తొలగించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 02:27 PM

వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా గ్రామాలలో చెత్త కుప్పలు లేకుండా చేసి విష జ్వరాలను అడ్డుకోవాలని ఉన్నత అధికారులు ఆదేశిస్తున్నా రైల్వే కోడూరు పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. రైల్వే కోడూరు రేణిగుంట వెళ్లే ప్రధాన రహదారిలో చెత్త కుప్పం తొలగించక పోవడంతో సమీపంలోని ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ అధికారులు ఇకనైనా పంచాయతీ సిబ్బందితో చెత్తను తొలగించాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com