బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ పై కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో నితీశ్ సురక్షితంగా బయటపడ్డారు. కానీ భద్రత సిబ్బంది మాత్రం గాయపడ్డారు. నందార్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరయ్యేదుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.