చిత్తూరు జిల్లా, శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో ట్రాక్టర్ పైకి టెంపొ వాహనం దూసుకెళ్ళిన ప్రమాదంలో శాంతిపురానికి చెందిన మధు అనే వ్యక్తి మృతి చెందాడు. బంగాళదుంపల లొడ్డుతో వెల్తున్న టెంపొ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టరుపైకి దూసుకెళ్ళడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టరు ముందు బాగం నుజ్జునుజ్జు అయిపొయింది. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.