2019- 20 సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ప్రవేశానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నాయుడుపేట స్టడీ సర్కిల్ కో ఆర్డినేటర్ కే దొరస్వామి తెలిపారు. పదవ తరగతి ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు టి సి ఆధార్ కార్డు 4 పాస్ ఫోటోలు వెంట తీసుకు రావాలని తెలిపారు. పూర్తి వివరాలకు. 7989506155 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.