విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్ పక్కన పెట్టి ఏపీకి షాక్ ఇచ్చిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు.
ఏపీ కేటాయింపులు ఇవే:
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
ఏపీ నిట్కు రూ.54 కోట్లు
ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
ఏపీలో ట్రిపుల్ ఐటీకి రూ.30 కోట్లు
ఏపీ ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు
ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్కు రూ.5కోట్లు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకు రూ.32 కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ.19.62 కోట్లు
విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు