సీస్ పురం మండలం బోయమడుగుల గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు గురువారం వైసీపీని వీడి కనిగిరి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సమక్షంలో టీడీపీ పసుపు కండువా కప్పుకున్నారు. వారికి ఉగ్ర టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ. కనిగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉగ్ర తోనే సాధ్యమని పార్టీలో చేరుతున్నామన్నారు.