చీరాల రూరల్, దేవాంగపురి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో సినీ నటుడు సిద్దార్థ్ నిఖిల్ దేవాంగపురిలోనీ మార్కెట్ సెంటర్ ను గురువారం సందర్శన చేశారు. ముఖ్య అతిథిగా సీనియర్ టిడిపి నాయకులు సిద్ధి బుచ్చేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల అసెంబ్లీ అభ్యర్థి కొండయ్య కుమారుడు మహీధర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా, కష్ట సమయంలో ఆదుకుంటామని భరోసా ఇస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.