ఇంకా శాసన మండలి ప్రారంభం కాలేదు. షెడ్యూల్ సమయం దాటినా ప్రారంభం కాలేదు. కాసేపట్లో శాసన మండలి ముందుకు 3 రాజధానుల బిల్లు రానున్నది. బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ తెలిపింది. సెలెక్ట్ కమిటీ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. మండలిలో బిల్లును అడ్డుకునే తీరుతామని బుద్దవెంకన్న తెలిపారు. బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ నేతలు అంటున్నారు. సెలెక్ట్ కమిటీ విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది అని అన్నారు. మండలిలో బిల్లును అడ్డుకొనే తీరుతామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఆర్టికల్ 197 ఈ సందర్బంగా వర్తించదు అని యనమల రామకృష్ణుడు తెలిపారు. బిల్లు కోర్టు పరిధిలో ఉంటే మళ్ళీ ఎలా ప్రవేశపెడతారు? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.