ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 02:51 PM

ప్రత్యామ్నాయ పంటలపై తన వ్యాఖ్యలను ప్రముఖ పత్రిక వక్రీకరించిందని  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు వేయమని రైతులకు సూచించామని, తన మాటలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పత్రిక యజమాని  తప్పుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తప్పు చేస్తే ప్రశ్నించకూడదా..? అని ఫైరయ్యారు. తప్పుడు వార్తలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com