ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనగానపల్లి మండలంలో 39. 5 డిగ్రీల ఉష్ణోగ్రత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 03:29 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనగానపల్లి మండలంలో శుక్రవారం అత్యధికంగా 39. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. తాడిపత్రి, డీ. హీరేహల్లో 39. 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బొమ్మనహల్ 39. 2, విడపనకల్లు 39. 1, పుట్లూరు, చెన్నేకొత్తపల్లి 39. 0, ముదిగుబ్బ 38. 7, కూడేరు, గుంతకల్లు 38. 6, శింగనమల, కొత్తచెరువు 38. 5, ధర్మవరం 38. 4, బీ. సముద్రం 38. 3, అనంతలో 37. 6 డిగ్రీలు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com