శ్రీసత్య సాయి జిల్లా అమరాపురం మండలం ఆలదపల్లి గ్రామంలో శుక్రవారం వైసీపీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా జడ్పిటిసి స్వారక్క నరసింహమూర్తి పాల్గొని ఇంటింటికి వెళ్లి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలక్కప్ప తో పాటు ఎంపీ అభ్యర్థి శాంతమ్మను గెలిపించాలని కోరారు. వైసిపి అధికారంలోకి వస్తే యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని జడ్పిటిసి స్వరక్క నరసింహమూర్తి తెలిపారు తెలిపారు.