రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో సహా సీనియర్ కేబినెట్ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.