ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ అగరబత్తులు.. ప్రత్యేకత తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 17, 2021, 12:56 PM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆలయాల్లో వాడిన పుష్పాలతో సుగంధాలు వెదజల్లే అగరబత్తులు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ నుండి వీటిని తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంతో పాటు టీటీడీ ఆలయాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. ఏడు రకాల బ్రాండ్లతో అగరబత్తులు తయారు చేయనున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com