కోల్కతా, రాయ్పూర్, ముంబైలలో మూడు చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ)అధికారుల తనిఖీలలో రూ .16.5 కోట్ల విలువైన 42 కిలోల బంగారం పట్టుబడింది. ఈ బంగారాన్ని డిఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేశారు.