ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకెంతమంది బలవ్వాలి జగన్ గారూ?: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 02, 2019, 02:49 PM

ఏపీలోని విషజ్వరాలు ప్రబలుతున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కర్నూలులో అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు చిన్నారులు విష జ్వరాలతో మరణించారని, చిత్తూరులో కొత్తగా పెళ్లయిన యువతి కాళ్ల పారాణి కూడా ఆరకముందే డెంగ్యూ జ్వరంతో ప్రాణాలు కోల్పోయిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలవ్వాలి వైఎస్ జగన్ గారూ? అంటూ నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com