ఉమ్మడి అనంత జిల్లాలో శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలో ఈ నెల 23 నుండి డిగ్రీ పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగ అధిపతి ఆచార్య జీవి రమణ గురువారం తెలిపారు. 2, 4, 6, సేమిస్టర్లు జరగనున్నట్లు తెలిపారు. కళాశాలల్లో పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.