ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రగ్రహణం సందర్బంగా యాదాద్రి ఆలయం మూసివేత

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 10:21 AM
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు ముసివేశారు. ఉదయం 8. 15 నుంచి రాత్రి 8. గంటలకు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన చేపడతారు. అనంతరం రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయంలో భక్తులచే జరిపించే వివిధ సేవలతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, శాశ్వత కళ్యాణం, రద్దు చేశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com