రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సుదర్శన్ సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రతేక్య పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు సుదర్శన్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. వీరి వెంట రియాజ్, ఎడ్ల శివ, చెక్కిళ్ళ అశోక్ ఉన్నారు.