ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 02:52 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఏవీఏం పాఠశాల 1990-1991 పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com