ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కలల ప్రాజెక్ట్ మానస పుత్రిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళ పొదుపు సంఘాల సభ్యుల ద్వారా చెట్లు పెంచే కార్యక్రమం కొరకై ఈ రోజు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో అవగహన సదస్సులో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, డీసీ సుధాంష్ , రంగారెడ్డి జిల్లా
(డి ఎం హెచ్ ఓ ) శ్రీమతి స్వరాజ్య లక్ష్మీ, డిప్యూటీ (డి ఎం హెచ్ ఓ ) శ్రీమతి సృజన , (యు బి డి )డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ , (ఏ ఎం ఓ హెచ్) నగేష్ నాయక్ గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి.