ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 08:08 AM

 నిన్న 61,517 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకోదలచిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్మెంట్ట్ లలొ వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 04 గంటల సమయం పట్టవచ్చు. ప్రత్యేక దర్శనం (రూ: 300) వారికి 02 గంటల సమయం పడుతుంది.కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.80కోట్లు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com