పార్లమెంట్ లో 4 వరుసలు గా వున్నవిజయవాడ -హైదరాబాద్ NH 65 ను 6 వరుసల రోడ్డు గా పెంచాలని,విభజన చట్టం లో హామీ ఇచ్చిన విజయవాడ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం వెంటనే చేపట్టాలని,NH 30 ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నుండి కృష్ణా నది పై వంతెన నిర్మించి అమరావతి వరకు పొడిగించాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరారు.