ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల తరపున మాట్లాడితే సస్పెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 01:31 PM

ప్రజల ప్రాణలకంటే సీఎం భజనే ప్రభుత్వానికి ఎక్కువైంది. జే బ్రాండ్ మద్యం, నాటుసారా స్లో పాయిజన్ లా ప్రజలపై ప్రభావం చూపుతోంది. నాటుసారాతో అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నారు, జే బ్రాండ్ మద్యం పీడ విరగడవ్వాలి! . ప్రజలకు మేలు చెయ్యండి , కల్తీ సారా పీడా వదిలించండి అని మోర పెట్టుకుంటుంటే , ప్రజల తరపున ప్రతిపక్షాల మాటలు వినాల్సింది పోయి , అడగటమే నేరంగా భావించి మమ్మల్ని బయటకి పంపడం మా మీద సస్పెన్షన్ వేటు వెయ్యడం ఎంత వరకు సబబు అని టీడీపీ నాయకులూ అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com