ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడచిన 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 10:40 AM

భారత్ లో కరోనా పాజటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 384 మంది మరణించారు. దీంతో భారత్ లో కరనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,08,953 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 15,685 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసులు 1,97,387 ఉన్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ భారత్ లో 2,95,891 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com