ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుఎఇ పర్యటనకు బయలుదేరిన కేంద్ర మంత్రి

national |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2019, 03:23 PM

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నేడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. పెట్టుబడులపై జరిగే 7వ భారత-యుఎఇ అత్యున్నత టాస్క్‌ ఫోర్స్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పీయూష్‌ గోయల్‌తోపాటు అబూధాబీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షేక్‌ హమద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌ కూడా పాల్గొంటారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి వారు చర్చిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com