వర్ధంతి సందర్భంగా సినీనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో హరికృష్ణ చిత్రపటానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ కుమారులు కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్లను చంద్రబాబు కలిశారు.