ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడవపెట్టుకునేందుకే వైసీపీ సభ్యులు అసెంబ్లీ వస్తున్నారు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2017, 06:38 PM

 గొడవపెట్టుకునేందుకే వైసీపీ సభ్యులు అసెంబ్లీ వస్తున్నారని... చంద్రబాబు ఆరోపించారు.. మంత్రి యనమల ప్రసంగం తర్వాత అవినీతిపై చర్చకు తాము సిద్ధమని.... మీరు సిద్ధమా అంటూ వైసీపీకి సవాల్‌ విసిరారు.. మీడియా పాయింట్‌దగ్గరకూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని... అక్కడకూడా మార్షల్స్‌ను పెట్టాలని స్పీకర్‌ను కోరారు.. వైసీపీ నేత బుగ్గన మాట్లాడుతుండగా మైక్‌ కట్‌చేయడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్పీకర్‌ పోడియం చుట్టముట్టి వి వాంట్ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు.. స్పీకర్‌ పదే పదే విజ్ఞప్తిచేసినా వినిపించుకోలేదు...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com