శ్రీకాకుళం పట్టణం దారుణం జరిగింది. బొందిలీపురంలోని సింధూజా అపార్ట్ మెంట్ అపార్ట్ మెంట్ గుర్తుతెలియని వ్యక్తులు బీబత్సం సృష్టించి, .జూరాబాయ్ , మెహరున్నీషా అనే ఇద్దరు మహిళలను హత్యచేసారు. జిలానీ అనే చెప్పుల షాప్ యజమాని ఇంటిలో చోరీకి పాల్పడిన దుండగులు.ఐదు లక్షల నగదుతో పాటు బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు సమాచారం ఉంది. ఈ సందర్భంగా ఇంట్లో చోరి జరుగుతున్న విషయాన్ని గమనించిన మహిళలపై దుండగులు ఇంట్లోని క్రికెట్ బ్యాట్లనే ఆయుధాలువా వాడి తలపై మోదటంతో ఇద్దరు స్త్రీలు మరణించినట్లు పోలీసులు అనుమానిస్తు్న్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో ధర్యాప్తు జరుపుతామని ఇంచార్జ్ ఎస్పీ పనసారెడ్డి తెలిపారు. దీనిపై డిఎస్పీ అధ్వర్యంలో టీంను ఎర్పాటు చేసామన్నారాయన.