చెన్నై: జయ మెమోరియల్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. 303 రైఫిల్తో తనను తాను కాల్చుకుని ఆరుల్ రాజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 4:55 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో రాజ్ జయ మెమోరియల్ వద్ద గార్డు డ్యూటీలో ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.