ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టపరిహారం చెల్లించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:09 PM

ప్రస్తుత జిల్లా విజయనగరం - పాత జిల్లా శ్రీకాకుళం రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, రాజాం-వంగర మండలం, పటువర్ధనం గ్రామం. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్మించబడ్డ "మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు" వల్ల భూములు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నిరసన వ్యక్త పరిచారు. అలానే  హిరమండలం లోని వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంను అనుసరించి నష్టపరిహారం చెల్లించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com