ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత

international |  Suryaa Desk  | Published : Tue, Aug 24, 2021, 12:41 PM

కాబూల్‌ విమానాశ్రయం దగ్గర ఉద్రిక్తత కొనసాగింది. ఎయిర్‌ పోర్టు అన్ని గేట్లను ముట్టడించిన అప్గానీలు తమను రక్షించాలంటూ విదేశీ బలగాలను వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉదయం కాబూల్‌ ఎయిర్‌ పోర్ట్‌ పశ్చిమ గేటు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో ఓ అప్ఘానీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో మగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపింది ఎవరన్నది ఇప్పటి వరకు తెలియదు. విదేశీ బలగాలకు సమీపంలో ఈ కాల్పులు జరిగాయని జర్మనీ సైన్యం ప్రకటిచింది. కాల్పులు జరిపింది గుర్తు తెలియని వ్యక్తులని ట్వీట్‌లో తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com