ఏపీలో గత 24 గంటల్లో 193 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5280కి చేరింది. 2851 మంది డిశ్చార్జ్ కాగా 88 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2341 యాక్టివ్ కేసులున్నాయి. నేడు చిత్తూర్,ప్రకాశం జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. విదేశీయులు,వలస కూలీలకు 1440 మందికి కరోనా సోకింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6720కి చేరింది.