ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం ఎస్సి పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి పాలన నచ్చక టీడీపీలో చేరుతున్నట్లు ఆయన అన్నారు. మండల నాయకులు పాల్గొన్నారు.