రెండు లక్షల పాజిటివ్ కేసులకు చేరువగా భారత్.దేశంలో కరోన బాధితుల సంఖ్య 1, 98, 706 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.97, 581 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 95, 526 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 5, 598 మంది మృతి.గడచిన 24 గంటల్లో 8, 171 పాజిటివ్ కేసులు నమోదు కాగా 204మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 3, 708 మంది బాధితులు.