అమరావతి: సుజనాచౌదరి చంద్రబాబు తోక అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. చంద్రబాబు బుర్రపాడైపోయిందన్నారు. బాలల దినోత్సవం రోజు దీక్ష చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడితోనే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు. వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందన్నారు.