ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో విడదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 10, 2024, 03:05 PM

పెనుకొండ పట్టణంలోని గాంధీ సర్కిల్ లో శుక్రవారం జన విజ్ఞాన వేదిక పెనుకొండ జోన్ కమిటీ ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కార్యదర్శి హరి, జోన్ కమిటీ అధ్యక్షులు నబీ, జోన్ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ బాషా, ఘనగిరి స్కూల్ కరస్పాండెంట్ ఇలియాజ్, లెక్చరర్ రామన్న, కోగిర జయచంద్ర రెడ్డి, యూటీఎఫ్ రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com