వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు. ప్రియదర్శిని కాలనీ కమ్యూనిటీ హాల్ లో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కె కె రాజు మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని కానుందన్నారు.