ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయం

sports |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 11:15 PM

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అయితే 143 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లు వృద్ధిమాన్ సాహా 15, శుభమాన్ గిల్ 35, సాయి సుదర్శన్ 31, డేవిడ్ మిల్లర్ 4, అజ్మతుల్లా ఒమర్జాయ్ 13, రాహుల్ తెవాటియా 36, షారుఖ్ ఖాన్ 8, రషీద్ ఖాన్ 3 పరుగులు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com