ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2024, 11:51 AM

అమెరికాలో ఏపీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న తెనాలికి చెందిన పరుచూరి అభిజిత్ (20)ను
ఈ నెల 11న గుర్తు తెలియని వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌లో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని అడవిలో పడేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా అభిజిత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అభిజిత్ మృతదేహాన్ని స్వస్థలం బుర్రిపాలెం గ్రామానికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com