ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో బీజేపీకి రెండు జీరోలు వస్తాయి: శశి థరూర్

national |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 11:22 AM

కేరళలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని, పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామంటూ ఆ పార్టీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కౌంటర్ ఇచ్చారు.
కేరళ చరిత్ర, సంస్కృతిని కమలం పార్టీ అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. మతతత్వం ఇక్కడ పరిధిని దాటి వెళ్లదని, నంబర్లలో రెండు సున్నాలు ఉంటేనే ఆ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధించగలదని సెటైర్లు వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com