ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజిలాండ్ టార్గెట్ 296

sports |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2024, 06:11 PM

న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు భారత్ బ్యాటర్లు. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్ లో ముషీర్ ఖాన్ (131), ఆదర్శ్ సింగ్ (52),
కెప్టెన్ ఉదయ్ సహారన్ (34) తమ బ్యాట్లను ఝులిపించడంతో భారత్ 50 ఓవర్లకు 8 వికెట్ల కోల్పోయి 295 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లు మాసన్ క్లార్క్ 4 వికెట్లు తీయగా, ఎవాల్డ్ ష్రూడర్, ర్యాన్ సోర్గాస్, జాక్ కమ్మింగ్, ఆలివర్ తెవాటియా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com