ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకులాల్లో ప్రవేశాల దరఖాస్తుకు 23 వరకు ఛాన్స్

Education |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 09:54 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్ల కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష జరుగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com