ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు

Technology |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 02:27 PM

తమ కంపెనీ నుంచి వస్తున్న అన్ని మోడల్‌ కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. ఢిల్లీలోని ఎక్స్‌షోరూం ధరలపై 0.45 శాతం పెంపును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతవరకు వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com