ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటి వసతి ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:25 AM

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ చెయ్యేరు నదీ తీరాన జరిగే దహన సంస్కారములకు అరవపల్లె గ్రామానికి చెందిన తుంటే నందాయాదవ్ నీటి వసతి ఏర్పాటు చేశారు. సర్పంచ్ జంబూ సూర్యనారాయణ చొరవతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలోని గ్రామపంచాయతీ పంప్ హౌస్ సమీపంలో నీటి ట్యాంకర్, మోటారు, స్నానాలు చేసేందుకు కుళాయిలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, వైయస్సార్ సేవాదళ్ నియోజకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com