కందుకూరు మండలం మాచవరం సమీపంలో రహదారిపై ఓ కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జుకాగా అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం జరిగింది. నెల్లూరుకు చెందిన వారు మాలకొండ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకొని తిరిగి వెళుతుండగా మాచవరం సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయలు కావడంతో వారిని కందుకూరు ఏది వైద్యశాలకు తరలించారు.