ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి పంది దాడిలో రైతుకు గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 05:05 PM

హాజీపూర్ మండలంలోని రాపల్లికి చెందిన సింగ చిన్నయ్య అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. ఆదివారం తన పత్తి చేనును పరిశీలించేందుకు వెళ్లగా అప్పటికే చేనులో ఉన్న అడవి పంది ఒక్కసారిగా చిన్నయ్యపై దాడికి పాల్పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు అరుస్తూ వెళ్లగా భయంతో పారిపోయింది. గాయపడిన చిన్నయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com