ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ మృతదేహం గుర్తింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 05:04 PM

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మృతురాలిని స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మగా గుర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మ ఈ నెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఆదివారం గోదావరిలో శవమై తేలింది. ఈ మేరకు ఎస్సై ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com